లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 280 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌ 80 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.