ఢిల్లీ చేరుకున్న సీఎం కిరణ్‌

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మంత్రల బృందంతో ఈ రోజు మధ్యాహ్నం 12 :30గంటలకు సీఎం సమావేశం కానున్నారు.