జీవోఎంతో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం)తో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. జీవోఎం ఎదుట సీఎం వినిపించే వాదనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.