ముఖ్యమంత్రి మీడియా సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మంత్రుల బృందంతో గంటన్నరపాటు సమావేశమైన అనంతరం ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించే దిశగా మరో పెద్ద సమస్యను సృష్టించడం సబబుకాదని మంత్రుల బృందానికి తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.