ఈ శీతకాల సమావేశాల్లోనే టీ బిల్లు : షిండే

న్యూఢిల్లీ : ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు రానుందని జీవోఎం ఛైర్మన్‌, కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై సంప్రదింపుల పర్వం ముగిసిందన్నారు. నెలాఖరుకు నివేదిక రూపొందించి కేబినెట్‌ ముందు పెడతామని షిండే వెల్లడించారు.