తెలంగాణ బిల్లుపై హోం శాఖ అధికారులతో చర్చలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా ముందుకెళ్తోంది. తెలంగాణ బిల్లుపై హోంశాఖ అధికారులతో చర్చలు ప్రారంభమయ్యాయి. జీవోఎం నివేదికపై హోంశాఖ అధికారులతో సుశీల్‌కుమార్‌షిండే. జైరాం రమేష్‌ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 21 న జీవోఎం చివరి సారిగా సమావేశం కానుంది. అదే రోజు తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకున్నారు.