ముగిసిన జీవోఎం సమావేశం

న్యూఢిల్లీ:  అధికారుల సమక్షంలో జీవోఎం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ … వచ్చే వారం కేంద్ర మంత్రి వర్గం ముందుకు ముసాయిదా నివేదిక వస్తుందన్నారు.