పోలింగ్‌ కేంద్రం వద్ద దుండగుల కాల్పులు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. భిండ్‌లోని పోలింగ్‌ కేంద్రం వద్ద దుండగులు కాల్పులు జరిపారు.దీంతో అక్కడ 15 నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.