సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన లాలూ
న్యూఢిల్లీ : దాణా కుంభకోణం కేసులో శిక్ష పడిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటీషన్పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.