సోనియాతో ముగిసిన జైపాల్‌రెడ్డి సమావేశం

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.