లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి : స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 260 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ,ఎనభైపాయింట్ల లాభంతో నిప్టీ కొనసాగుతున్నాయి.
ముంబయి : స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 260 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ,ఎనభైపాయింట్ల లాభంతో నిప్టీ కొనసాగుతున్నాయి.