మేం తెలంగాణాకు మాత్రమే అనుకూలం

న్యూఢిల్లీ:తాము పది జిల్లాలతో నూడిన తెలంగాణాకు మాత్రమే అనుకూలమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంత్రుల బృందం రాయల తెలంగాణపై కూడా చర్య జరుపుతోందని ఆయన తెలిపారు.