విశాలాంధ్ర మహాసభ నేతల తరలింపు

ఢిల్లీ: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ బైఠాయించిన విశాలాంధ్ర మహాసభ నేతలను పోలీనులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.