వూహించనిదే… అయనా అధిగమిస్తాం: పీసీ చాకో

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీమంధ్ర ఎంపీల అవిశ్వాప తీర్మాన అంశంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పందించారు. వూహించని పరిణామమైనా సమర్థంగా అధిగమిస్తామని చెప్పారు. అవిశ్వాస సభ ముందుకు వచ్చినప్పుడు దానిపై చర్చిస్తామని…అవిశ్వాస తీర్మానం ఫలితం ఏంటనేది ఇప్పుడు ముఖ్యమని మిగతావన్నీ యథావిథిగా జరుగుతాయని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో మాట్లాడకుండా …నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడిలా చేయడం సరికాదని అన్నారు. పార్టీ సభ్యుల్లో భిన్నాభిప్రాయాలున్నా అధిష్ఠానం లెలంగాణపై బాహాటంగానే తీసుకుందని చెప్పారు.