అవిశ్వాస తీఆర్మానంపై చర్చిస్తున్న సీమాంధ్ర ఎంపీలు

డిల్లీ: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ఎంపీలంతా చర్చిస్తున్నారు.