అవిశ్వాస తీర్మానాలను సభ ముందుంచిన స్పీకర్‌

ఢిల్లీ: అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్‌ మీరాకుమార్‌ సభలో ప్రకటన చేశారు. తాను అవిశ్వాస తీర్మానాలను అందుకున్నానని, వాటిని సభ ముందుంచినట్లు స్పష్టం చేశారు.