న్యూఢిల్లీలో దళిత క్రైస్తవులపై లాఠీఛార్జి
న్యూఢిలీ: పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన దళిత క్రైస్తవులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎస్సీ కేటగిరీలో తమను చేర్చాలని దళిత క్రైస్తవులు డిమాండ్ చేశారు.
న్యూఢిలీ: పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన దళిత క్రైస్తవులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎస్సీ కేటగిరీలో తమను చేర్చాలని దళిత క్రైస్తవులు డిమాండ్ చేశారు.