పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభం

ఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. పార్లఎంట్‌ పై దాడి ఘటనకు నేటితో 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా … పార్లమెంట్‌ పై దాడి ఘటనలో మృతి చెందిన జవాన్లకు ఉభయ సభలు నివాళులర్పించారు.