లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు
ఢిల్లీ: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సూప్రీం కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ కోర్టు అక్టోబర్ 3న ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సూప్రీం కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ కోర్టు అక్టోబర్ 3న ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.