లోక్‌ పాల్‌ బిల్లును ప్రవేశ పెట్టిన నారాయణస్వామి

ఢిల్లీ: ప్రధాన మంత్రి కార్యాలయం వ్యవహారాల మంత్రి నారాయణస్వామి రాజ్యసభలో లోక్‌ పాల్‌ బిల్లును ప్రవేశ పెట్టారు. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా పడింది.