జైలు నుంచి విడుదలైన లాలూ
బీహార్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు రాంచీ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు గత వారం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
బీహార్ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు రాంచీ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు గత వారం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.