అమెరికా కాంగ్రెస ప్రతినిధులతో షిండే భేటీ రద్దు

న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల కుమార్‌ షిండే అమెరికా ప్రతినిధులతో తన భేటీని రద్దు చేసుకున్నారు. పార్లమెంట్‌ సమావేశా కారణంగానే ఆయన ఈ భేటీని రద్దు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.