సుప్రీం తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలు

ఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా నిరసన వెల్లువైన నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది.