సుప్రీం కోర్టు న్యాయమూర్తికి జస్టిస్ గంగూలీ లేఖ
ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సదాశివంకు పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం ఛైర్మన్గా ఉన్న జస్టిస్ ఏకే గంగూలీ లేఖ రాశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఈ కేసులో తన వాదనలు ఎవరూ పట్టింయుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు.