అమేథీలో ఆవ్ ‘ ఝాడూ సందేశ్ యాత్ర ‘
లక్నో : ఆవ్ నేత కుమార్ విశ్వాన్ త్వరలో రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీలో ‘ఝాడూ సందేశ్ యాత్ర’ నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాహుల్పై ఆవ్ తరఫున కుమార్ విశ్వాన్ పోటీచేస్తారని కొంతకాలం క్రితం పార్టీ నేత మనీష్ శిశోడియా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నియోజక వర్గం పై అవగాహన నిమిత్తం ఆవ్ ఝాడూ సందేశ్ యాత్ర నిర్వహిస్తున్నట్లు సమాచారం.