ఆవ్ ప్రభ్వు ఏర్పాటు ప్రతిపాదనను అంగీకరించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిపాదనను రాఫ్ట్రపతి ప్రణబ్ ముఖర్టీ అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి అంగీకరించినట్లు కేంద్ర హోంశాఖ ఢిల్లీ లెఫ్టినెంట్ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎప్పుడన్నది లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయిస్తారని హోంశాఖ పేర్కొంది.