ఒడిశాలో అబ్బురపరుస్తున్న క్రిస్మస్‌ సైకత శిల్పాలు

ఒడిశా : క్రిస్మస్‌ను పురస్కరించుకుని సైకత శిల్పాల కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరిలో అద్భుత కళాఖండాలను రూపొందించారు. క్రీస్తు శాంతాక్లాజ్‌, మహిళలకు సంబంధించిన సైకత శిల్పాటు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.