న్యూజిలాండ్తో వన్డే సిరాస్కు భారత జట్టు ఖరారు
ఢిల్లీ : న్యూజిలాండ్తోనే వన్డే సిరీస్కు భారత జట్టు ఖరారైంది.ఈ జట్టులో మోహిత్ శర్మ, యువరాజ్ సింగ్లకు స్థానం అభించలేదు. పుజారాకు కూడా నిరాశే ఎదురైంది. ఐదు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జనవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. దాని తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్లుంటాయి.
భారత జట్టు
కెప్టెన్ధోనీ
శిఖర్ ధావన్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లి
రహానే
అంబటి రాయుడు
సురేష్ రైనా
రవిచంద్రన్
అశ్విన్
రవీంద్ర జడేజా
భువనేశ్వర్ కుమార్
మహ్మద్ షమీ
ఇషాంత్ శర్మ
అమిత్ మిశ్రా
ఈశ్వర్ పాండే
స్టువర్ట్ బిన్నీ
వరుణ్ ఆరస్