కాన్పూర్‌లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌ : కాన్పూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. కాన్పూర్‌ ఐఐటీ విద్యార్థి సాయి రాజశేఖర్‌ రెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.