సెల్టవర్ను పేల్చిన మావోయిస్టులు
ఇడిశా: కొరావుట్ జిల్లా వైపరిబూడ సమీపంలో సెల్ టవర్ను మావోయిస్టులు పేల్చివేశారు. రాంగిరి, దొండాబడి పరిసరాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
ఇడిశా: కొరావుట్ జిల్లా వైపరిబూడ సమీపంలో సెల్ టవర్ను మావోయిస్టులు పేల్చివేశారు. రాంగిరి, దొండాబడి పరిసరాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.