స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: కొత్తఏడాది తొలి రోజున స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 పాయింట్ల నష్టంతో 21,140 వద్ద, ఎస్‌ఎస్‌ఈ నిఫ్టీరెండు పాయింట్ల నష్టంతో 6,301 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 61.90 ఉంది.