ఢిల్లీ శాసనసభలో విశ్వాస తీర్మానం

ఢిల్లీ: ఢిల్లీ శాసనసభలో మంత్రి మనీష్‌ శిసోడియా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టారు. ఆవ్‌ సభ్యులు పార్టీ టోపీలు ధరించి సమావేశానికి రావడంపై భాజపా సభ్యులు సభలో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో గందరగోళం నడుమే ఆయన ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.