ఆదర్శ్ కమిషన్ నివేదికకు మహారాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం
ముంబయి: ఆదర్శ్ సొసైటీ కుంభకోణంపై కమిషన్ నివేదికకు మహారాష్ట్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ విమర్శల తర్వాత నివేదికను పున:పరిశీలించిన మంత్రి వర్గం నేడు ఆమోదం తెలిపినట్లు సమాచారం.