ఆమ్‌ఆద్మీ జతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఢిల్లీలో ప్రారంభమైంది. రెండు వారాల్లో లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితాల ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆ పార్టీలు స్పష్టం చేశారు.