ఏప్రిల్లో లోక్ సభ ఎన్నికలు
ఢిల్లీ : లోక్సభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్లో మొదలుపెట్టి మే వరకు ఐదు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఈ లోక్సభ ఎన్నికటతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.