ఇరాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 9 మంది జవనులు మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 9మంది పోలీసులు మృతి చెందారు. మోసుల్‌ అనే పట్టణంలో భద్రతాదళాలకు చెందిన ఒక భవనంపై మిలిటెంట్లు జరిపిన దాడిలో తొమ్మండుగురు పోలీసులు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.