Author Archives: janamsakshi

ఫిర్యాదుల పరిష్కారానికి తేదీల ఖరారు

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):  ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం తేదీలను జిల్లా కలెక్టర్‌ అశోక్‌ …

ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):   సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28వ త ేదీన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం …

నేటి డిఎల్‌ పరీక్షకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, జూన్‌ 8 : డిగ్రీ లెక్చరర్ల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎపిపిఎస్‌సి కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారంనాడు ఒక ప్రకటనలో చెప్పారు. శనివారం కొత్త …

కొద్దిగా తగ్గిన పసిడి ధర!

హైదరాబాద్‌, జూన్‌ 8 :  బంగారం ధర శుక్రవారంనాడు స్వల్పంగా తగ్గింది. నిన్నటి వరకు 30వేలరూపాయలకు పైనే పసిడి ధర పరుగులు పెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారంనాడు …

అధిక దిగుబడుల కోసం కొత్త పథకం

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):  ఆధునిక పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు గాను, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రైతులు పంట …

నకిలి పాసు పుస్తకాలపై రుణాలు పొందితే కఠిన చర్యలు

ముత్తారం జూన్‌ 8 (జనంసాక్షి): నకిలి పాసు పుస్తాకాలు టైటిల్‌ డిడ్‌లు పుస్తకాలపై ఎవరైన పంటరుణాలు పొందితే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ వెంకటేషం …

వర్షాల కోసం..72గంటలు ఆగాల్సిందే!

హైదరాబాద్‌, జూన్‌ 8 : మరో 72 గంటల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో …

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుంది:కోదండరాం.

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని కోదండరాం అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ సమైక్య పార్టీ అని సమైక్య వాదాన్ని బలపరిచేందుకే విజయమ్మ పరకాలలో పర్యటించిందని పరకాలలో సురేఖ …

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌

హైదరాబాద్‌ : థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీ పైనల్‌ మ్యాచ్‌లో …

చిరంజీవికి ఈసీ నోటీసు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 11న ఉప ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి ప్రసంగిస్తూ …