Author Archives: janamsakshi

ఎంపీటీసీ భారతమ్మ గోపాల్ కు ఘనంగా సన్మానం

వలిగొండ జూలై 06 ( జనం సాక్షి) : మండల పరిధిలోని టేకుల సోమారం గ్రామ ఎంపీటీసీ చేగూరి భారతమ్మ గోపాల్ లా పదవి విరమణ సందర్భంగా …

కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

హైదరాబాద్‌:  ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌.. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డికి  మూడురంగుల కండువా కప్పింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం …

భర్త ఆచూకీ కోసం భార్య ధర్నా

ఆర్మూర్‌ : తన భర్త ఆచూకీ తెలపాలని నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీలో సత్‌పుతె గిర్మాజి అశ్విని అనే మహిళ ఆందోళనకు దిగింది. …

టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ

  హైదరాబాద్‌: (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా …

రాహుల్‌ క్షమాపణ చెప్పాలి

` అమిత్‌షా డిమాండ్‌ ` కొత్త చట్టాలతో బాధితులకు రక్షణ ` విపక్షాలది అనవసర రాద్ధాంతమని వ్యాఖ్య దిల్లీ(జనంసాక్షి): కొత్త నేర, న్యాయ చట్టాలతో త్వరగా న్యాయం …

త్వరలో మంత్రి వర్గ విస్తరణ

` గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటి ` కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో సీఎం సమావేశం ` పలు అంశాలు చర్చ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర కేబినెట్‌ ను విస్తరించొచ్చు నేపథ్యంలో …

హింసా ద్వేషాలను రెచ్చగొట్టే మీరు హిందువెట్లైతరు?

` లోక్‌సభలో రాహుల్‌ ఫైర్‌ ` దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేసింది ` నోట్ల రద్దు, జిఎస్టీతో దేశం అతలాకుతలం ` నీట్‌ పరీక్షలో అవతవకలపై …

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేలో మార్పులు

ఖమ్మం : విజయవాడ-జగదల్‌పూర్‌ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఆయన విూడియాతో మాట్లాడారు. రహదారుల నిర్మాణంలో …

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో నిరుద్యోగుల నిర‌స‌న‌

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై నిరుద్యోగ జేఏసీ ఉద్య‌మ నాయ‌కుడు మోతీలాల్ నాయ‌క్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గాంధీ ఆస్ప‌త్రిలోనూ …

ఆర్థికస్థితిని దెబ్బతీసిన డబ్బుల పందేరం

అమరావతి : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వివిధ పథకాలతో ప్రజలను ఓటుబ్యాంక్‌గా మార్చుకునే యత్నంలో రాష్టాన్న్రి దివాళా తీయించారు. ఐదేళ్లపాటు యధేఛ్చగా సాగిన పందేరం ఇప్పుడు ఎపిని …