Author Archives: janamsakshi

రోహిణి కార్తెలో  పెరిగిన ఉష్ణోగ్రతలు..

-రోహిణి భగభగలు వేడిగాలులు -తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు -వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మణుగూరు,మే 30 (జనంసాక్షి) రోహిణి కార్తెలు రోళ్ళు పగులుతాయి అనే …

మండి బిర్యానీ కథనాలపై కదిలిన ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం

షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా రెస్టారెంట్ హోటల్లో మండి బిర్యాని తిని ఆసుపత్రి పాలైన కుటుంబం అనే కథనాలను జనంసాక్షి …

ఏపీలో 17 లోక్‌సభ స్థానాలు మావే: అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాల్లో …

గౌతమ్ గంభీర్ షారుఖ్ ఖాన్ నుండి ఖాళీ చెక్కును అందించాడు …

లక్నో జట్టుకి కోచ్‌గా ఉన్న సమయంలో కోల్‌కతా మెంటార్‌గా రావాలంటూ గంభీర్‌ని కోరిన షారుఖ్ ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ గెలవడంతో ఆ జట్టు …

తుఫాన్‌ గండం

దూసుకొస్తున్న రెమాల్‌.. ప్రధాని మంత్రి అత్యవసర సమీక్ష న్యూఢల్లీి (జనంసాక్షి) బంగాళఖాతంలో రెమల్‌ తుపాను దూసుకొస్తుంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ …

నిమ్స్‌ వైద్యులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు

నిమ్స్‌ వైద్యులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు సామాన్యుల్లో నమ్మకాన్ని పెంచారని కితాబు నిమ్స్‌ సేవలు మరింతగా విస్తరించాలని ఆకాంక్ష హైదరాబాద్‌ (జనంసాక్షి) : నిమ్స్‌ ఆసుపత్రి వైద్యులను …

మాకు సాయం చేయండి

అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక సహకారం లేదు మాల్దీవ్స్‌ అధ్యక్షుడు ముహమ్మద్‌ ముయిజ్జూ ఆందోళన ధనిక దేశాలు ముందుకు రావాలని విజ్ఞప్తి మాలె (జనంసాక్షి) : పర్యావరణంలో …

పట్టాలు తప్పిన గూడ్స్‌

తెలంగాణ`ఏపీ మధ్య రైళ్లు నిలిపివేత నల్లగొండ (జనంసాక్షి) సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ మార్గంలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్‌ …

గాలివాన బీభత్సం

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు 11 మంది మృతి గోడ, రేకులు, చెట్టు కూలిన ఘటనలతో విషాదాలు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఏడుగురు, మేడ్చల్‌లో ఇద్దరు.. సిద్దిపేటలో ఇద్దరు.. పలుచోట్ల …

మిల్లర్ల వద్ద డబ్బులు తీసుకునే సంస్కృతి నాది కాదు

బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను నాలాంటి నిజాయితీపరుడిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు సివిల్‌ సప్లయ్‌ విభాగంలో బీఆర్‌ఎస్‌ హయాంలో 58 వేల కోట్ల అప్పులు మీడియా …