Main

డైలీ వేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి-పి వై ఎల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల

భానుచందర్ టేకులపల్లి, నవంబర్ 16( జనం సాక్షి ): గత 19 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఐ టి డి ఏ పరిదిలో ఉన్న ఆశ్రమ పాఠశాలలు, …

శాంతినగర్ పాఠశాలకు బెంచీలను వితరణ చేసిన సర్పంచ్ రాజేందర్

టేకులపల్లి,నవంబర్ 15( జనం సాక్షి): మండలంలోని ముత్యాలంపాడు ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీలో శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలకు బెంచీలను, విద్యార్థులకు ఐడి కార్డులను మద్రాస్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, …

అశ్వరావుపేట నియోజకవర్గానికి 17.83కోట్లు మంజూరు చేయించిన మెచ్చ..

అశ్వారావుపేట, నవంబర్ 15( జనం సాక్షి) అశ్వరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కి స్థానిక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలోని అశ్వరావుపేట దమ్మపేట ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి చంద్రుగొండ మండలాల …

కొత్త గూడెం లొ జెండా ఆవిష్కరణ

రఝునాధపాలెం నవంబర్ 15 జనం సాక్షి రైతు సంఘం రాష్ట నాయకులు షేక్ మీరా మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు సబ్సిడీ …

వాళ్ళు ఎక్కడికి పోరు

మన హృదయ ద్వారాల్లో చిరకాలం నిలిచిపోతారు మన గుండెల్లో అమరులు అవుతారు మన విలువలకు ఒక జ్ఞాన తోరణం అవుతారు నిత్య తేజ వంతులు మనలో లోపల …

సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో –ఒకే రోజు నాలుగు సుఖ ప్రసవాలు

  టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి ): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులా నగర్ లో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 …

మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఐ.ఎఫ్.టి.యు నిరసన

టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్.ఎఫ్.సి.ఎల్ ప్రారంభోత్సవానికి రావడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగానిరసనలు తెలపాలని భారత కార్మిక …

బాలికల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు మూలం రక్తహీనత — మండల వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్

  టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి): టేకులపల్లి లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో స్థానిక మండల వైద్యాధికారి విద్యాసాగర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి …

పోడు భూముల్లోనే కేసిఆర్ చిత్ర పటానికి రైతులు పాలాభిషేకం

పెనుబల్లి, నవంబర్ 12(జనం సాక్షి) పెనుబల్లి మండలం గంగాదేవిపాడులో పొడురైతులు శనివారం పత్తి చేలల్లో కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, ఎన్నొ ఏళ్లుగా గిరిజన రైతులు పోడు …

వామపక్షాల నాయకులను ముందస్తు అరెస్ట్

టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా టేకులపల్లి మండలంలో వామపక్షాల నాయకులను శనివారం టేకులపల్లి పోలీసులు ముందస్తు …