Main

అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ

  బోనకల్ ,నవంబర్ 11 (జనం సాక్షి): బోనకల్ మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఖమ్మం డిడబ్ల్యూఓ పి డి సంధ్యారాణి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో …

యంత్ర రాజసేత కాళేశ్వర దేవాలయం లో శివపార్వతుల శాంతి కళ్యాణం – నిర్వాహకులు భూక్య బిక్షం మోతి

అశ్వరావుపేట, నవంబర్ 12( జనం సాక్షి ) అశ్వరావుపేట మండలంలోని శ్రీ శ్రీ యంత్ర రాజ సేత కాళేశ్వర స్వామి దేవాలయంలో 14వ తేదీ సోమవారం సాయంత్రం …

వ్యవసాయ కార్మిక సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక

టేకులపల్లి,నవంబర్ 11( జనం సాక్షి): తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గా కడుదుల వీరన్న, అధ్యక్షుడిగా పూనెం స్వామిలను శుక్రవారం జరిగిన మహాసభలో నూతనంగా …

విద్యార్థులకు పరిశుభ్రత వ్యాధుల పట్ల అవగాహన– బీసీ హాస్టల్ లో వైద్య శిబిరం

టేకులపల్లి,నవంబర్ 11( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బీసీ బాలుర హాస్టల్ లో వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య …

తెలంగాణ మైనరటీ వెల్ఫేర్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ

        అశ్వరావుపేట నవంబర్ 11 ( జనం సాక్షి)అశ్వారావుపేట లో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాల లో జరిగే …

పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలి -తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా –

-తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ టేకులపల్లి,నవంబర్ 10 (జనం సాక్షి ): పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక …

ఈనెల 15,16వ తేదీలలో కేజీబీవీల ముందు నిరసన — టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

  టేకులపల్లి, నవంబర్ 10 (జనం సాక్షి ): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్)రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కేజీబీవీ ఉపాధ్యాయునిల సమస్యల పరిష్కారానికై ఈనెల 15,16వ …

బోదకాలు వ్యాధిగ్రస్తులకు ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ

టేకులపల్లి, నవంబర్ 10 (జనం సాక్షి): స్థానిక వైద్యాధికారి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జాతీయ కీటక జనిత వ్యాధుల …

యాదవ కురుమ వన మహోత్సవ కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించిన యాదవ సంఘం నాయకులు

యాదవ కురుమ వన మహోత్సవ కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించిన యాదవ సంఘం నాయకులు గౌరవ పెద్దలు కూరాకుల నాగభూషణం ఇంటి వద్ద జరిగినటువంటి యాదవ సంఘం మీటింగ్ కార్యక్రమంలో …

కార్మికుల చట్టాలను అమలు చేయండి

– కార్మికులకు కనీస వేతనం రు. 26,వేలు ఇవ్వాలి – సిఐటియు జిల్లా కోశాధికారి పద్మ అశ్వరావుపేట, నవంబర్ 9( జనం సాక్షి ) కేంద్ర రాష్ట్ర …