ఆదిలాబాద్
పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు
బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.
తాత్కాలికంగా విద్యుత్ సరఫరా
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్కు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- నిరుపయోగంగా ఆర్.అండ్.బి అతిధి గృహం
- యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఫెర్టిలైజర్ వ్యాపారులు
- నూతన ఎంపీడీవో రఫీ అహ్మద్కు ఉప సర్పంచ్ల ఫోరం ఘన సన్మానం
- అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ యువనేత సురేష్ నాయక్..
- కుబీర్ మండలం నుంచి పండిత్ జాదవ్కు కీలక పదవి
- రేపు హైదరాబాద్లో ఉప సర్పంచ్ల మహాసభ – హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి: అయినాల శ్రీకాంత్
- రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఇందల్వాయి మండల్ నూతన కాంగ్రెస్ ప్రెసిడెంట్ చింతల కిషన్
- యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లు
- ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మహేందర్ ఏకగ్రీవం
- నిమిషాల్లోనే కనుమరుగవుతున్న టీటీడీ టికెట్లు
- మరిన్ని వార్తలు




