ఖమ్మం

ఆదినుంచీ తెలంగాణపై కేంద్రం వివక్ష

అభివృద్ది విషయంలో కాళ్లల్లో కట్టెలు పెట్టే యత్నాలు ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలిపారు సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును కోల్పోయాం హైకోర్టు విభజన చేయకుండా ఐదేళ్లు జాప్యం …

జాతీయ అవార్డుకు ఎంపికైన మీరాహుస్సేన్

పినపాక నియోజకవర్గం మార్చి 6 (జనం సాక్షి): మణుగూరు మండలం సాంబాయిగూడెం కు చెందిన. ఆంగ్ల ఉపాద్యాయుడు షేక్ మీరాహుస్సేన్ కు ఖమ్మంజిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు …

ఘనంగా మహిళా బందు వారోత్సవాలు

కౌడిపల్లి (జనంసాక్షి). మహిళా బందు వారోత్సవాలలో భాగంగా ఆదివారం రోజున సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మండలంలో మూడు రోజుల పాటు మహిళలకు సంబంధించి వివిధ రకాల …

*అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలలో 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని తీర్మానం చేయాలి.

*భద్రాద్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు చేయాలి. *కెసిఆర్ ఇచ్చిన 100 కోట్ల హామీని అమలు చేయాలి. *భద్రాచలం మున్సిపాలిటీ నా? పంచాయతీ నా? రాష్ట్రప్రభుత్వం తేల్చాలి. …

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

చండ్రుగొండ జనంసాక్షి (మార్చి  06)స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో  ఆదివారం  మహిళా దినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహించారు.మహిళలు  అధిక సంఖ్యలో పాల్గొని  ముఖ్యమంత్రి కెసిఆర్  అశ్వారావుపేట  …

మహిళలకు ప్రోత్సాహం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్.

– టీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు కాసు లావణ్య. – కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టిన మహిళ శ్రేణులు. – విద్యార్థులకు వ్యాసరచన పోటీలు. కరకగూడెం,మార్చి06(జనం …

కలెక్టర్ సార్” బెల్ట్” తీయరా…

 “వట్టి”వారి గట్టి దందా. -మణుగూరు పినపాక మండలాలలో బెల్ట్ షాపుల జోరు. -మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు. -మన్యంలో మాటేసిన మద్యం డాన్ల కనుసన్నల్లో విధులు. …

పాదయాత్రలో పదనిసలు

కల్లు రుచిచూసి గౌడన్నలకు మద్దతు పలికిన భట్టి ఖమ్మం,మార్చి4 (జనంసాక్షి) : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలో సరదాగా కల్లు రుచి చూశారు.. …

దొంగేదొంగ అన్నట్లుగా ఉంది

కాంగ్రెస్‌,బిజెపిలపై గుత్తా మండిపాటు నల్లగొండ,మార్చి4 ( జనంసాక్షి ) :  బీజేపీ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని శాసన మండలి మాజీ చైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా …

సుబ్రమణ్యస్వామితో భేటీలో మతలబు

వ్యతిరేక ఫ్రంట్‌ అంటూ అధికార పార్టీతో మంతనాలా కెసిఆర్‌ పాలనలో అన్ని ర్గాలకు ఆశాభంగం పాదయాత్రలో మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం,మార్చి4 (జనం సాక్షి ) :  …