ఖమ్మం

భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో దొంగనోట్ల కలకలం. *ఆదివాసులను అండగా చేసుకొని దొంగనోట్ల చలామణి. *దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు. *ఎనిమిది మంది నిందితులను పట్టుకున్న పోలీసులు. *వివరాలు తెలిపిన భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు.

భద్రాచలం, జూన్ 7 (జనం సాక్షి): భద్రాచలం మన్యం చర్ల మండలం దొంగనోట్ల కలకలం రేగింది. అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను అంటకాగుతున్న నకిలీ …

పీ హెచ్ సి అప్గ్రేడ్ తో మరింత వైద్యసేవలు

టేకులపల్లి ,జూన్ 7( జనం సాక్షి ):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులా నగర్ వైద్య కళాశాలకు అనుబంధంగా రూరల్ మెడికల్ సెంటర్ గా అప్గ్రేడ్ చేయడంతో …

ప్రభుత్వాస్పత్రుల్లో సురక్షితమైన కాన్పులు *మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ సుజాత

టేకులపల్లి, జూన్ 7( జనం సాక్షి):  ప్రభుత్వ ఆసుపత్రులలో సురక్షితమైన కాన్పులు చేయడానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి ఉందని భద్రాద్రి జిల్లా మాతా శిశు సంరక్షణ …

ముమ్మరంగా బడి బాట కార్యక్రమం, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించండి.

కోడేరు న్యూస్:- కోడేరు (జనం సాక్షి) జూన్ 07  నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలోబడి బాట కార్యక్రమంలో భాగంగా …

మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

– ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి చండ్రుగొండ   జనంసాక్షి (జూన్ 06) : ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ  మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై గొల్లపల్లి  …

జనం సాక్షి న్యూస్ ఇల్లందు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలోని కోటిలింగాల సమీపంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన కారు సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. హైదరాబాద్కు చెందిన సంగారెడ్డి నివాసి అయినటువంటి …

సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని… శివాలయంలో పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల …

ఇల్లందు జూన్ 4 (జనం సాక్షి )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలు …

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎస్పి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, జూన్ 3 (జనంసాక్షి) : చర్ల మండలం లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వద్దిపేట, పూసుగుప్ప, ఉంజు పల్లి గ్రామాలలో జిల్లా …

అన్ని వర్గాలకు అభివృద్ధినే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం

* భద్రాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య టేకులపల్లి ,జూన్ 2( జనం సాక్షి): అన్ని వర్గాల ప్రజలకు ప్రజా సంక్షేమం అభివృద్ధినే ధ్యేయంగా టిఆర్ఎస్ …

కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

టేకులపల్లి ,జూన్ 2( జనం సాక్షి ):  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని టేకులపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు దు జెండాను ఆవిష్కరించి  ఘనంగా …