ఖమ్మం

బిజెపి ఓటమి భయంతోనే దాడులు…!

టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బుస అశోక్ యాదవ్ ఖానాపురం నవంబర్ 1జనం సాక్షిమునుగోడులో ఓటమి భయంతోనే బిజెపి నాయకులు టిఆర్ఎస్ నాయకుల పై దాడులు చేస్తున్నారనిటిఆర్ఎస్ …

ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ

టేకులపల్లి, నవంబరు 1( జనం సాక్షి ): ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యము, వెల్నెస్ సెంటర్స్ కార్యక్రమంలో భాగంగా వృద్ధాప్యం, అవసాన దశ లో ఉన్న వారికి దీర్ఘకాలిక …

పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ఆవిష్కరణ

టేకులపల్లి, నవంబర్ 1( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నందు పి డి ఎస్ యు రాష్ట్ర మహసభల పోస్టర్లు మంగళవారం …

అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం — న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి భానోత్ ఊక్లా

టేకులపల్లి, నవంబర్ 1( జనం సాక్షి ):పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం విప్లవోద్యమంలో ఎందరో అమరులైన అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని న్యూ డెమోక్రసీ …

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి.

బూర్గుంపహాడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూర్గంపహాడ్ అక్టోబర్ 31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం కేంద్రంలో బి బ్లాకు మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి …

జూనియర్ కళాశాలలో జాతీయసమైక్యత దినోత్సవం.

  బూర్గంపహాడ్ అక్టోబర్ 31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ జి …

మోడీ పాలనలో ప్రభుత్వ రంగాన్ని దివాలా తీస్తున్నారు

103 ఏళ్ల చరిత్ర గల కార్మిక సంఘము ఏఐటీయూసీ –సిపిఐ జిల్లాసమితి సబ్యులు గుగులొత్ రాంచందర్ నాయక్ — ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి నజీర్ అహ్మద్ టేకులపల్లి,అక్టోబర్ …

జల్లి వివో సంఘంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తున్న కాట విమల కుమారస్వామి.

పట్టించుకోని జిల్లా మండలాధికారులు. జనం సాక్షి,చెన్నరావు పేట జల్లి వివో సంఘంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తున్న పట్టించుకోని జిల్లా మండలాధికారులు అని కాట విమల కుమారస్వామి …

ఉపాధ్యాయల సమస్యల సాధనకై కృషి చేయాలి :

  తపస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగూన్​ మహేంద్ర బహదూర్​ ఎంపిక పరిగి రూరల్, అక్టోబర్​ 23 (జనం సాక్షి ) : ఉపాధ్యాయలు సమస్యలు పరిష్కరించేందుకు …

చేనేత కార్మికులను ప్రభుత్వ అండ

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక అక్టోబర్ 23 (జనం సాక్షి ) వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో చేనేత సహకార సంఘంలో చేనేత ఉత్పత్తులపై కేంద్ర …