ఖమ్మం

కోటపల్లి మండలంలో దారుణం….

-దహన సంస్కరనాలకు వెళ్లిన బృందం పై తేనెటీగల దాడి. -ఒకరు మృతి కోటపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని బబ్బెరచెల్క గ్రామానికి చెందిన కొండపర్తి చంద్రకాంత(70)అనే …

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తొర్రూరు:23 అక్టోబర్( జనంసాక్షి ) 25 సంవత్సరాల క్రితం ఒకే పాఠశాలలో చదివిన విద్యార్థులంతా జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆదివారం మండలంలోని హరిపిరాల గ్రామ జిల్లా పరిషత్‌ …

గ్రామపంచాయితీ ఎంప్లాయిస్ డివిజన్ స్థాయి కమిట ఏర్పాటు

పెనుబల్లి, అక్టోబర్ 23(జనం సాక్షి)పెనుబల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వేదికగ తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయితీఎంప్లాయిస్ సత్తుపల్లి నియోజక …

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న సర్పంచ్ బట్టు శ్రీనివాస్

కేసముద్రం అక్టోబర్ 23 జనం సాక్షి / ఆదివారం రోజున మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఆత్మీయులతో కలిసి మేడారంలోని  సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని …

మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా సమితి..

హన్మకొండ బ్యూరో చీఫ్ 23 జనంసాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కర్రే మొగలి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందాడు వారి …

యువజన విభాగం ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం.

హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 22(జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ ఇంచార్జ్ గా వున్న మర్రిగూడ మండలం వట్టిపల్లి …

నాగటి నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఉపాధ్యాయులు

కొత్తగూడ అక్టోబర్ 22 జనంసాక్షి:మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రం వద్ద సంతాప సభ నిర్వహించి నారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు.ఉపాధ్యాయ ఉద్యమ వేగుచుక్క,విద్యారంగ పరిరక్షణ కోసం పోరాటాలు చేస్తూ …

ఓ రాజకీయ నాయకుడి రాసలీలల వీడియోకి బలే గిరాకి…

వీడియో ఫుటేజ్ కోసం పోటీపడుతున్న నాయకులు. సిరిసిల్లలో దుమారం రేపుతున్న ప్రముఖ నాయకుడి రాసలీలల సెల్ఫీ వీడియో వ్యవహారం. సిరిసిల్ల. అక్టోబర్ 22. (జనం సాక్షి.) సిరిసిల్ల …

వన్నెల .కే .లో కొమరం భీమ్ జయంతి

.నందిపేట్  (జనం సాక్షి ) అక్టోబర్ 22 ఆదివాసీ నాయకపోడు పోరాట యోధుడు కోమరo  భీం 121 జయంతిని  పురస్కరించుకుని నందిపేట్  మండలం. వన్నెల్, కె. గ్రామం  …

ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో , నమ్మకంతో ప్రయత్నించండి విజయం మీ సొంతం.

రఝునాధపాలెం అక్టోబర్ 21 జనం సాక్షి ఖమ్మం : నగరంలో సర్దార్ పటేల్ స్టేడియం నందు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఎచీవర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సై , కానిస్టేబుల్ …