ఖమ్మం

బండారు నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి.

కోడేరు (జనం సాక్షి) నవంబర్ 7 కోడేరు మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన బండారు నరసింహ హైదరాబాదులో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో …

వైకుంఠ ధామం కొసం కలెక్టర్ కి వినతి పత్రం

రఝునాధపాలెం నవంబర్ 07 జనం సాక్షి ఖమ్మం జిల్లా కలెక్టర్ ని రామన్నపేట అరవై వ డివిజన్ లో వైకుంఠధామం నిర్మాణానికి స్థలం ఇవ్వవలసిందిగా అలాగే గత …

నువ్వా…! నేనా..! అన్నట్టు గా మునుగోడు సంబరాలు.

– చండ్రుగొండ లో రోడ్డెక్కిన టీఆర్ఎస్ విజయోత్సవం – ఒక వర్గం బస్టాండ్ సెంటర్ – మరో వర్గం ప్రధాన సెంటర్ – ఆసక్తిగా తిలకించిన గ్రామస్థులు …

కబ్జా చేసిన భూమికి దారి మూసేశారు.

సింగేణి జాగా వేసెయ్ పాగా కథనానికి అక్రమార్కులు అప్రమ్మత్తం అయ్యారు. ఇన్నాళ్లు మెయిన్ రోడ్డు నుంచి నిర్మాణ పనులు చేపట్టిన అక్రమార్కులు జనంసాక్షి కథనానికి భయపడ్డారు. అధికారులు …

సాయిబాబా మందిరాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు, పాల్గొన్న భక్తులు

అశ్వారావుపేటమండలంలోని షిర్డీ సాయిబా బా మందిరాలలో గురువారం పురష్కరిం చుకొని ప్రత్యేక అభిషేకాలు, పూజ లు నిర్వహించారు. వినాయక పురం గ్రామంలో ఉన్న షిర్డీసాయి బాబా మందిరంలో …

బేకరీ ని ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చ

అశ్వారావుపేట మండల కేంద్రంలో జంగారెడ్డగూడెం వెళ్లే మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన జై మారుతి బెంగుళూర్ అయ్యంగార్ బేకరి నీ స్థానిక ప్రజా ప్రతినిదులు మరియు నాయకులతో …

అర్హులైన వారందరికీ పట్టాలు అందించాలి– పోడు సర్వే పరిశీలించిన జెడ్పీ చైర్మన్ కోరం

టేకులపల్లి, నవంబరు 3 ( జనం సాక్షి): పోడు భూముల పట్టాలు అర్హులైన వారందరికీ అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అధికారులను …

కోయగుడెం పిట్ 3 పూసపల్లి,రొంపెడు ఓసిల ప్రైవేటీకరణను అడ్డుకుందాం

తెగించి పొరాడితెనె ఇల్లందు ఏరియా కు మనుగడ –కేఓసి ఫిట్ మీటింగ్ లో సారయ్య టేకులపల్లి, నవంబర్ 3 (జనం సాక్షి): కోయగూడెం ఫీట్ 3, పూసపల్లి, …

దమ్మాయిగూడెం లో నవంబర్ 05 న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి న్యూడెమోక్రసీ అమరవీరుల సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరిస్తున్న న్యూ డెమోక్రసీ నాయకులు

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (నవంబర్ 02) విప్లవోద్యమంలో అనేకమంది అమరవీరులు తమ విలువైన ప్రాణాలను భూమి కోసం భుక్తి కోసం దేశ ప్రజల కోసం అంకితం చేశారని నిత్యం …

ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పునర్నిమిoచాలి.

పినపాక నియోజకవర్గం నవంబర్ 02 (జనం సాక్షి): తెలంగాణ జాతిపితను ప్రజా ప్రతినిధులు మరిచిపోయారా? తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన సారును అప్పుడే మరిచిపోయారా.. తెలంగాణకు …