ఖమ్మం

భూముల ధరలకు రెక్కలొచ్చాయి..

ఖమ్మం: నాడు బీడు భూములు.. నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. దీంతో భూముల రేట్లకు రెక్కలొచ్చేశాయి. అన్నదాతల మొహంలో సంతోషం కనిపిస్తోంది. దీనికంతటికీ కారణం భక్త రామదాసు …

ఖమ్మం జిల్లా కృష్ణాపురంలోని రెండిళ్లలో చోరీ

ఖమ్మం: జిల్లాలోని ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో శనివారం వరుసగా రెండిళ్లలో చోరీ జరిగింది. ఇళ్లలోకి చొరబడి రూ. 2 లక్షలు విలువచేసే బంగారం, రూ. 20 …

ఖమ్మం జిల్లా కృష్ణాపురంలోని రెండిళ్లలో చోరీ

ఖమ్మం: జిల్లాలోని ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో శనివారం వరుసగా రెండిళ్లలో చోరీ జరిగింది. ఇళ్లలోకి చొరబడి రూ. 2 లక్షలు విలువచేసే బంగారం, రూ. 20 …

శ్రీరామనవమిపై అధికారులతో సమీక్ష

భద్రాద్రి.. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలోని చిత్రగుటమండపంలో  ఏప్రిల్ 5న జరగ నున్న శ్రీరామనవమిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్ల కలెక్టర్ రాజీవిగాంధీ హనుమంతు జిల్ల స్థాయి …

అక్రమంగా తరలిస్తున్న 2లక్షల గుట్కా

భద్రాద్రికొత్తగూడెం. జిల్లా. కొత్తగూడెం పెద్ద బజారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 2లక్షల రూపాయల విలువ గల గుట్కాల ను పట్టుకున్న  3టౌన్ పోలీసులు

రాములోరి కళ్యాణ బ్రహ్మోత్సవాల ముహూర్తం ఖరారు

భద్రాద్రి: సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముహుర్తం ఖరారైంది. భద్రాద్రిలోని వైదిక కమిటీ ఈ ముహూర్తాన్ని ఖరారు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 11 …

ఎంవీఐ ఇంటిపై ఏసీబీ దాడులు

కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం మెరుపు దాడులకు దిగారు. కొత్తగూడెం ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)గా పనిచేస్తున్న గౌస్‌పాషా …

ఇసుక లారీ ఢీ: ఇద్దరి మృతి

ఖమ్మం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం సీతంపేట రహదారి పై ఇసుక లారీ బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి …

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు: 10మంది మృతి

కూసుమంచి: ఖమ్మం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్తున్న యాత్రాజినీ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తాపడింది …

ఈర్యా తండాలో మహిళ దారుణ హత్య

ఖమ్మం : కారేపల్లి మండలం రేలాకయాలపల్లి ఈర్యా తండాలో బానోత్ అరుణ (28) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అరుణను హత్య చేసి ఆమె మృతదేహాన్ని …

తాజావార్తలు