ఖమ్మం

భద్రాచలం ఆలయంలో ముగ్గురు ఉద్యోగులపై వేటు

ఖమ్మం: భద్రాచలం ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను ఈవో సస్పెండ్‌ చేశాడు. విధుల పట్ల ముగ్గురు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో ఈవో వారిపై వేటు వేశారు. …

పోడుభూముల్లో మొక్కులు నాటే ప్రయత్నం

అడ్డుకున్న మహిళా రైతులు ఖమ్మం,జూన్‌20(జ‌నంసాక్షి): ఖమ్మంలో మరోమారుపోడు భూములపై ఉద్రిక్తత ఏర్పడింది. పోడు భూముల్లో పొలం దున్నే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత 40 సంత్సరాలుగా వ్యవసాయం …

పాలేరులో దూసుకెళ్లిన ‘కారు’..

ఖమ్మం : పాలేరులో కారు దూసుకుపోయింది. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 45,750 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తుమ్మల విజయంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు …

పాలేరులో ఓటరు ఉత్సాహం

ఖమ్మం: పాలేరు ఉపఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం …

మొరాయించిన ఈవీఎం

పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి నేడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది.  ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో …

పాలేరులో ప్రారంభమైన పోలింగ్

పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరారు. అటు వేసవికాలం కావడంతో ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు …

రెండు పార్టీల మధ్య పోరాటం కేటీఆర్‌

ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. …

వామపక్ష విద్యార్థి సంఘంలో రాజేశ్వరరావు ప్రముఖ పాత్ర..

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు అనారోగ్యంతో మృతి. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు(93) కన్నుమూశారు. చెన్నమనేని …

పాలేరులో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం

కాంగ్రెస్‌,కమ్యూనిస్టుల వల్లనే వెనకబాటు అభివృదద్‌ఇ చేసే సత్తా తుమ్మలకు ఉందన్న మంత్రి కెటిఆర్‌ నియోజకవర్గాన్ని ఆదర్వంగా తీర్చిదిద్దుతానన్న తుమ్మల ఖమ్మం,మే7(జ‌నంసాక్షి):  దశాబ్దాలుగా పాలేరు నియోజకవర్గం వెనుకబాటుకు కారణమైన …

పాలేరుపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

ఖమ్మం,మే7(జ‌నంసాక్షి): పాలేరు ఉప ఎన్నిక ఏర్పాట్లు, పోలింగ్‌ నిర్వహణపై  కలెక్టర్‌ దాన కిషోర్‌ అధికారులతో సవిూక్షించి వారికి తగిన సూచనలు చేశారు. పోలింగ్‌ ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. …