ఖమ్మం

రెండు పార్టీల మధ్య పోరాటం కేటీఆర్‌

ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదని, రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. …

వామపక్ష విద్యార్థి సంఘంలో రాజేశ్వరరావు ప్రముఖ పాత్ర..

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు అనారోగ్యంతో మృతి. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు(93) కన్నుమూశారు. చెన్నమనేని …

పాలేరులో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచారం

కాంగ్రెస్‌,కమ్యూనిస్టుల వల్లనే వెనకబాటు అభివృదద్‌ఇ చేసే సత్తా తుమ్మలకు ఉందన్న మంత్రి కెటిఆర్‌ నియోజకవర్గాన్ని ఆదర్వంగా తీర్చిదిద్దుతానన్న తుమ్మల ఖమ్మం,మే7(జ‌నంసాక్షి):  దశాబ్దాలుగా పాలేరు నియోజకవర్గం వెనుకబాటుకు కారణమైన …

పాలేరుపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

ఖమ్మం,మే7(జ‌నంసాక్షి): పాలేరు ఉప ఎన్నిక ఏర్పాట్లు, పోలింగ్‌ నిర్వహణపై  కలెక్టర్‌ దాన కిషోర్‌ అధికారులతో సవిూక్షించి వారికి తగిన సూచనలు చేశారు. పోలింగ్‌ ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. …

మంచినీటి ఎద్దడిపై శ్రద్ద ఏదీ

ఖమ్మం,మే7(జ‌నంసాక్షి):  వేసవి దృష్ట్యా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నెలకొందని, దీని నివారణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం నేతలు అన్నారు. మంచినీటి సమస్యపై …

పాలేరులో డబ్బు ప్రవాహం: సుచరితారెడ్డి

ఖమ్మం,మే4(జ‌నంసాక్షి):  పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ పూర్తిగా డబ్బు రాజకీయం చేస్తోందని కాంగ్రెస్‌ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి అన్నారు. అక్కడ …

ఆంధ్రా పార్టీ ఒకటి అంతర్థానం: కేటీఆర్‌

ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతామని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ పొంగులేటి …

పాలేరులో ప్రచారం ప్రారంభించిన తుమ్మల

ఖమ్మం జిల్లా పాలేరులో టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెం, …

పేదల ఆత్మగౌరవ కోసమే డబుల్ బెడ్‌రూం ఇండ్లు

ఖమ్మం : టీఆర్‌ఎస్ ప్లీనరీలో భాగంగా కేసీఆర్ ఆత్మగౌరవ పథం – డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం తీర్మానాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా …

భవిష్యత్తులో వెలుగుల తెలంగాణ కేసీఆర్‌

ఖమ్మం: ఖమ్మం నగర శివారులోని చెరుకూరి మామిడితోటలో తెరాస 15వ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాజకీయ …

తాజావార్తలు