ఖమ్మం

పాలేరు విజయానికి పువ్వాడ రాక సంకేతం

ఖమ్మం ప్లీనరీలో సమస్యలపై చర్చ: కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌25 ఖమ్మం ప్లీనరీ జరుగబోతున్న వేళ, ఖమ్మంనకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పువ్వాడ టిఆర్‌ఎస్‌లో చేరాలనుకోవడం, ఆయన సిఎం కెసిఆర్‌పై …

భద్రాచలంలో ఇద్దరు యువకుల మృతి

భద్రాచలం: శ్రీరామనవమి వేళ ఖమ్మం జిల్లా భద్రాచలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారాముల దర్శనానికి వచ్చిన ఇద్దరు యువకులు గోదావరిలో మునిగి మృతిచెందారు. నదిలో స్నానానికి దిగిన యువకులు …

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు: కేసీఆర్

భద్రాచలం: భద్రాద్రి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాద్రి ఆలయ …

భద్రాద్రిలో పోటెత్తిన భక్తులు

ఖమ్మం: శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం  భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కిలోమీటర్ల దూరం వరకు భక్తులు బారులు తీరారు. రామనామ …

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

భద్రాచలం: భద్రాచలం సీతారాముల కల్యాణోత్సం వైభవంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి బండారు …

టిఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు

ఖమ్మం,ఏప్రిల్‌15:  తెరాస 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 27న ఖమ్మంలో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, మంత్రులు  రానున్నందున పెద్ద …

శెభాష్‌.. లక్ష్మీశ్రీజ

♦ చిన్నారి ధారణ శక్తికి ముగ్ధుడైన సీఎం కేసీఆర్ ♦ సొంత ఖాతా నుంచి రూ.10 లక్షలు అందజేత ♦ ఇంటికి భోజనానికి వస్తానని హామీ ఖమ్మం …

రాములోరి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు

 పట్టాభిషేకం తేదీలో మార్పు నిర్లక్ష్యంపై ఈఓ జ్యోతి సీరియస్ భద్రాచలం : భద్రాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయట పడింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన …

పాల్వంచలో నేడు న్యూడెమక్రసీ సదస్సు

ఖమ్మం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): హరితహారం పేరుతో పేదల వద్దఉన్న భూములను లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని న్యూ డెమక్రాసీ నేతలు ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో ఆదివాసీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతున్నాయని అన్నారు. …

వడదెబ్బతో వ్యక్తి మృతి

వెంకటాపురం: రాష్ట్రంలో ఎండలు రోజుకు రోజుకు పెరిగి పోతున్నాయి. వేడిగాలులకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా వడదెబ్బకు గురై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన …