ఖమ్మం

పాలేరు జలాశయం నుంచి ఖమ్మం తాగునీటికి ప్రణాళిక

ఖమ్మం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథ పట్టణ విభాగంలో ఎంపికయిన ఖమ్మంలో మంచినీటి అవసరాల కోసం పాలేరు జలాశయం నుంచి నీటిని సరఫరా చేస్తారు.పాలేరు నుంచి మంచినీటిని ఖమ్మం నగరపాలక …

చిమ్మపుడి ప్రభుత్వ పాఠశాలకు ఇంగ్లీష్ టీచర్‌ను కేటాయించాలి

ఖమ్మం  అక్టోబర్ 16: రఘునాధపాలెం మండలం చిమ్మపుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 4 నెలలుగా ఖాశీగా ఉన్న ఇంగ్లీష్ టీచర్‌పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ …

హిందువులపై దాడులను సహించం

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్‌బాయ్ తొగాడియా కొత్తగూడెం, అక్టోబర్ 16: హిందువులపై జరుగుతున్న దాడులను సహించమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్ …

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తక్షణమే బోనస్ చెల్లించాలి

కొత్తగూడెం, అక్టోబర్ 16: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తక్షణమే దీపావళి బోనస్‌ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో సోమవారం …

ఖమ్మం పత్తి మార్కెట్‌కు ఒకేరోజు 20వేల బస్తాలు 

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి బస్తాలు సోమవారం వెల్లువెత్తాయి. ఒక్కరోజులో సుమారు 20వేల బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పత్తికి ఈ ఏడాది …

16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. చింతకాని మండలంలోని జగన్నాథపురం వద్ద శుక్రవారం టాస్క్‌ఫోర్సు అధికారులు దాడి చేసి బియ్యం …

గాంధీనగర్‌ పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్రబృందం

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): చింతకాని మండలంలోని గాంధీనగర్‌ ప్రాథమిక పాఠశాలను రాష్ట్రబృందం శుక్రవారం పరిశీలించింది. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, 3ఆర్స్‌ విధానంపై బృంద సభ్యులు పరిశీలన చేశారు. ఈ బృందానికి …

డెంగీపీడిత గ్రామంలో అధికారుల పర్యటన

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారిని అధికారులు పరామర్శించారు. రాష్ట్ర కీటక జనిత వ్యాధుల నివారణా కార్యక్రమ అదనపు సంచాలకులు డా.ఎస్‌.ప్రభావతి …

నగరపాలక అభివృద్ధి పనులపై మంత్రి సవిూక్ష

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సవిూక్షించారు. నగరంలోని ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో ఎంపీ పొంగులేటి …

ఓటమిభయంతోనే ఎన్నికల వాయిదాకు కుట్ర

కొత్తగూడెం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): విద్యుత్‌ రంగ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఐఎన్‌టీయూసీ అనుబంధ 327 కార్మిక సంఘ నాయకులతోపాటు మరికొందరు కలిసి కోర్టును ఆశ్రయించి ఎన్నికలను వాయిదా వేయించారని …

తాజావార్తలు